
కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి మూడు రోజుల కస్టడీ!!
వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీని కిడ్నాప్ కేసులో మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అప్పగించాలని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీలో న్యాయవాది సమక్షంలో విచారించాలని సూచించింది. గన్నవరం





























