
“జనసేన ఆవిర్భావ సభ –కార్యకర్తలకు ఇది ఒక పెద్ద పండుగ!!”- మంత్రి నాదెండ్ల
జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఈ నెల 14న పిఠాపురంలో నిర్వహించనున్నారు. పార్టీ పీఏసీ ఛైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో షష్టపడి పార్టీ విజయానికి కృషి చేసిన





























