
గోరంట్ల మాధవ్కు విజయవాడ పోలీసులు నోటీసులు!?
వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు వెళ్లారు. సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసు నమోదు కాగా, పోలీసులు సెక్షన్ 35(3) కింద నోటీసులు అందజేశారు.

వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు వెళ్లారు. సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసు నమోదు కాగా, పోలీసులు సెక్షన్ 35(3) కింద నోటీసులు అందజేశారు.

మహారాష్ట్రకు చెందిన లక్ష్మణ్ రావు టీ అమ్ముతూనే పట్టుదలతో చదివారు. 40 ఏళ్ల వయసులో 12వ తరగతి, 50 ఏళ్లకు బీఏ, 63 ఏళ్లకు ఎంఏ పూర్తి చేశారు. 25 పుస్తకాలు రాసి ఫుట్పాత్

ఇల్లు కట్టేవారికి గుడ్ న్యూస్. ఇకపై ఇల్లు కట్టడం మరింత సులువు, పటిష్టంగా మారనుంది. ఐఐటీ ఇండోర్ పరిశోధనతో ఆహార వ్యర్థాలతో రెట్టింపు బలం కలిగిన కాంక్రీట్ తయారీ సాధ్యమవుతుంది. కాంక్రీట్లో ఉండే ఈ-కొలి

సినీ నటుడు పోసాని కృష్ణ మురళిను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గం మై హోమ్ భుజాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్స్టేషన్లో

అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద ఏనుగులు బీభత్సం సృష్టించాయి. శివరాత్రి సందర్భంగా వై.కోట నుంచి పాదయాత్రగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు దాడి చేయడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు

ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసన్న శ్రీ విద్యార్థులతో మమేకమయ్యారు. ఇటీవలే ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన ఆమె సోమవారం వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, గదులను పరిశీలించి, భోజనం

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై భూకబ్జా ఆరోపణలతో మరో కేసు నమోదైంది. గన్నవరం గాంధీ బొమ్మ సెంటరులో రూ.10 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించారనే ఆరోపణలతో బాధితులు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు

భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ రెండు కొత్త స్మార్ట్వాచ్లు విడుదల చేసింది. వీటి పేరు అల్టిమా ప్రైమ్, అల్టిమా ఎంబర్. రెండింటి ధర రూ. 1,899. బ్లూటూత్ కాలింగ్, ఫిట్నెస్ ట్రాకింగ్, లాంగ్ బ్యాటరీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ చేపట్టనుంది. పోలీసు సీనియర్ అధికారి నేతృత్వంలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్

రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోవడంతో, ప్రజల అపోహలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పౌల్ట్రీ ఫెడరేషన్ అవగాహనా కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా చికెన్ ఫుడ్ మేళాలను





















సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్తో.