లైఫ్ స్టైల్

పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్.. కడప జైలుకి తరలింపు!?

వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కులాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా

పోలీసులు 7 గంటలుగా విచారిస్తున్నా.. పోసాని సహకరించడం లేదు!?

సినీ నటుడు పోసాని కృష్ణమురళి పై అనుచిత వ్యాఖ్యల కేసు నమోదైంది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్ చేసిన పోలీసులు, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోసాని స్టేట్‌మెంట్ రికార్డు చేసిన

గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసులు నోటీసులు!?

వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు వెళ్లారు. సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసు నమోదు కాగా, పోలీసులు సెక్షన్ 35(3) కింద నోటీసులు అందజేశారు.

చదువుతో ఫుట్‌పాత్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్‌కు!

మహారాష్ట్రకు చెందిన లక్ష్మణ్ రావు టీ అమ్ముతూనే పట్టుదలతో చదివారు. 40 ఏళ్ల వయసులో 12వ తరగతి, 50 ఏళ్లకు బీఏ, 63 ఏళ్లకు ఎంఏ పూర్తి చేశారు. 25 పుస్తకాలు రాసి ఫుట్‌పాత్

ఇల్లు కట్టేవారికి గుడ్ న్యూస్: ఫుడ్ వేస్ట్‌తో మరింత పటిష్టమైన కాంక్రీట్!

ఇల్లు కట్టేవారికి గుడ్ న్యూస్. ఇకపై ఇల్లు కట్టడం మరింత సులువు, పటిష్టంగా మారనుంది. ఐఐటీ ఇండోర్ పరిశోధనతో ఆహార వ్యర్థాలతో రెట్టింపు బలం కలిగిన కాంక్రీట్ తయారీ సాధ్యమవుతుంది. కాంక్రీట్‌లో ఉండే ఈ-కొలి

పోసాని అరెస్ట్ – రాజంపేట కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సమాచారం!!

సినీ నటుడు పోసాని కృష్ణ మురళిను ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ రాయదుర్గం మై హోమ్ భుజాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌లో

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం – ముగ్గురు భక్తుల మృతి!

అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద ఏనుగులు బీభత్సం సృష్టించాయి. శివరాత్రి సందర్భంగా వై.కోట నుంచి పాదయాత్రగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు దాడి చేయడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు

విద్యార్థులతో మమేకమైన నన్నయ వీసీ ప్రసన్న శ్రీ.. విద్యార్థులతో కలిసి భోజనం!!

ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసన్న శ్రీ విద్యార్థులతో మమేకమయ్యారు. ఇటీవలే ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన ఆమె సోమవారం వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, గదులను పరిశీలించి, భోజనం

భూకబ్జా కేసు: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో ఎదురుదెబ్బ!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై భూకబ్జా ఆరోపణలతో మరో కేసు నమోదైంది. గన్నవరం గాంధీ బొమ్మ సెంటరులో రూ.10 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించారనే ఆరోపణలతో బాధితులు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు

బోట్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లు!! బోట్ అల్టిమా.. బోట్ అల్టిమా ఎంబర్

భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లు విడుదల చేసింది. వీటి పేరు అల్టిమా ప్రైమ్, అల్టిమా ఎంబర్. రెండింటి ధర రూ. 1,899. బ్లూటూత్ కాలింగ్, ఫిట్‌నెస్ ట్రాకింగ్, లాంగ్ బ్యాటరీ

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)