
“తెలుగు దేశం పార్టీ ఒక విజన్” – చంద్రబాబు
తెలుగు దేశం పార్టీ (తెదేపా) 43వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. “తెదేపా ఒక మహనీయుడి విజన్.

తెలుగు దేశం పార్టీ (తెదేపా) 43వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. “తెదేపా ఒక మహనీయుడి విజన్.

వచ్చే ఏడాది(2026) జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గత 15

మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేసిన ఆరోపణలకు మాజీ మంత్రి, చిలకలూరిపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జి విడదల రజిని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ఎప్పుడూ మర్రి రాజశేఖర్ను మోసం చేయలేదని, అతనికి గౌరవం ఇచ్చి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలి సభ్యుల క్రీడా పోటీల ముగింపు వేడుక గురువారం విజయవాడలోని ఎ. కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా

ఏపీ శాసనసభ బుధవారం బుడగజంగం కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం

అమరావతిలో జరుగుతున్న శాసనసభ్యుల క్రీడా పోటీలు రెండో రోజూ ఉత్సాహంగా కొనసాగాయి. ఎప్పుడూ సభలో చురుగ్గా ఉండే ప్రజాప్రతినిధులు మైదానంలోనూ తమ సత్తా చాటారు. 80 ఏళ్ల వయసులోనూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి 100

వైకాపా శాసనమండలిలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన బుధవారం మండలి ఛైర్మన్ మోషేనురాజుకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. పదవీకాలం ఇంకా

వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాపట్ల జిల్లా మేదరమెట్లకు బయల్దేరారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ (85) మృతి నేపథ్యంలో, ఆమె పార్థీవదేహానికి నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రూ.250 కోట్ల అవినీతి జరిగినట్లు గుర్తించామని, ఇందులో సాక్ష్యాధారాలు లేని కారణంగా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్తో శాంతి చర్చలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లో నవాజ్ షరీఫ్ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన సంఘటనను గుర్తు చేస్తూ, శాంతి దిశగా భారత్ ఎప్పుడూ ముందడుగు వేసిందని, కానీ





















సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్తో.