లైఫ్ స్టైల్

అన్నమయ్య జిల్లాలో దారుణం: ప్రేమ విఫలంతో యువతిపై యాసిడ్ దాడి!!

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లెలో దారుణం చోటుచేసుకుంది. గణేష్ అనే యువకుడు ప్రేమించిన యువతిపై యాసిడ్ దాడి చేశాడు. ఆమెకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించడంతో కోపోద్రిక్తుడై ఆమె తలపై కత్తితో గాయపరిచి,

రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు.. రెడ్ జోన్లుగా ప్రకటన!

రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు.

డీప్‌ఫేక్ టెక్నాలజీ: డిజిటల్ యుగంలో ఒరిజినల్స్ ని నకిలీ చేసేస్తోంది!??

ఇంటర్నెట్ మన జీవితంలో ఓ విప్లవాత్మక మార్పును తెచ్చింది. కానీ, డిజిటల్ పురోగతిలో భాగంగా డీప్‌ఫేక్ టెక్నాలజీ వచ్చిన తరువాత నిజమా? నకిలీయా? అనే సందేహం వేగంగా పెరుగుతోంది. ఓ వ్యక్తి ముఖాన్ని మరొకరిపై

సాహసమే విజయానికి అద్దం – ఐపీఎస్‌ పూజా యాదవ్ ప్రస్థానం!!

అదృష్టాన్ని నమ్ముకుంటే కలలు సాకారం కావు. కృషి, పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. ఎన్నో కష్టాలను ఓర్చుకుని, ఆత్మవిశ్వాసంతో విజయతీరాలకు చేరుకున్నవారిలో హర్యానాకు చెందిన పూజా యాదవ్ ఒకరు. తన జీవితంలో బిగ్‌ డ్రీమ్‌ను

జెస్ట్ కిటికీలో నుంచి చూస్తేనే చితక బాదేస్తారా? టీచర్లూ.. విచక్షణ కోల్పోకండి!!

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంగ్లీష్‌ టీచర్‌ దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులను టీచర్‌ కర్రతో విచక్షణారహితంగా కొట్టినట్టు సమాచారం. ఈ

విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ – సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై విచారణ!

సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు, రాజకీయ నాయకులపై అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఒంగోలు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. సీఐ శ్రీకాంత్‌బాబు ఆయనను విచారిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో

ఇంటర్ హాల్‌టికెట్లు వాట్సప్ నుంచే.. పరీక్షలు మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహణ

ఇంటర్మీడియట్ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సప్‌ గవర్నెన్స్‌లో అందుబాటులోకి తేనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫీజుల సమస్యల కారణంగా హాల్‌టికెట్లు ఆపివేయకుండా అందరికీ సమర్థవంతమైన డిజిటల్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు 9552300009

రూ.99కే హైదరాబాద్‌ to విజయవాడ! ఫ్లిక్స్‌ బస్‌ ఇండియా విద్యుత్తు బస్సులు ప్రారంభం!!

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈటీవో మోటార్స్, ఫ్లిక్స్ బస్ ఇండియా భాగస్వామ్యంతో విద్యుత్తు బస్సులను గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. మొదటి దశలో మూడు,

ఫిబ్రవరిలోనే మండుతున్న వేసవి.. ఉష్ణోగ్రతలు భయపెట్టే స్థాయికి!!

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తీవ్రంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణంగా మార్చి చివరి నుంచి లేదా ఏప్రిల్‌లో చూపించే ఎండలు ఇప్పటి నుంచే భయపెడుతున్నాయి. ఫిబ్రవరిలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో

చర్లపల్లి రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం!!

చర్లపల్లి పారిశ్రామిక వాడలోని శేషసాయి రసాయన పరిశ్రమలో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు చుట్టుపక్కల పరిశ్రమలకు వ్యాపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మహాలక్ష్మి రబ్బర్‌

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)