Special

పని చేయకపోతే కూటమికి మరో అవకాశం లేదు!!: డిప్యూటీ సీఎమ్ పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి మరింత పటిష్ఠత అవసరమని, పని చేయకపోతే ప్రజలు మరో అవకాశం ఇవ్వరని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. పిఠాపురం నుంచి తన కొత్త రాజకీయ యాత్రను ప్రారంభిస్తున్నట్లు

అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌: కీలక ముందడుగు.. 189.4 కిలోమీటర్ల ఆరు వరుసల కంట్రోల్‌ రోడ్డు!!

అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) ప్రాజెక్టుకు కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ ప్రాథమిక ఆమోదం లభించింది. 189.4 కిలోమీటర్ల ఆరు వరుసల యాక్సెస్‌ కంట్రోల్‌ రోడ్‌ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనను కమిటీ ఆమోదించింది. తూర్పు

సంక్రాంతి సందడి: రహదారులపై రద్దీ.. హైదరాబాద్-విజయవాడ వైపు బారులు తీరిన వాహనాలు!!

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో జాతీయ రహదారులు నిండిపోతున్నాయి. శనివారం ఉదయం అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ముఖ్యంగా చౌటుప్పల్‌ పంతంగి టోల్‌ ప్లాజా

ఏపీ ఇంటర్‌ విద్యలో సంస్కరణలు: ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లేవ్!!

ఇంటర్మీడియట్‌ విద్యలో కీలక మార్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. విద్యార్థులకు ఉత్తమమైన శిక్షణను అందిస్తూ, జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సమర్థతను పెంచే విధంగా పలు ప్రతిపాదనలు రూపొందించినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా

సంక్రాంతికి ముందు గుట్టుగా పందేలు: దాదాపు రూ.100 కోట్లు చేతులు మారినట్లు సమాచారం!!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగకు ముందే పందేలు హడావుడిగా ప్రారంభమయ్యాయి. భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో రాత్రి వేళల్లో పందేలు నిర్వహిస్తూ, భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయి. రాత్రి 7 గంటల

సంక్రాంతి పండగ కోసం ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు:సాధారణ ఛార్జీలే వసూలు!!

సంక్రాంతి పండగను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. జనవరి 8 నుంచి 13 వరకు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను

హ్యూమన్ మెటానిమో వైరస్‌పై సన్నద్ధంగా ఉన్నాం: వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌

కర్ణాటక, గుజరాత్‌లో హ్యూమన్ మెటానిమో వైరస్‌ (HMPV) కేసులు నమోదైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రానికి వైరస్ వల్ల ముప్పు లేదని ఐసీఎంఆర్‌ ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వైద్యారోగ్యశాఖ

సంక్రాంతి రద్దీకి ప్రత్యేక రైళ్లు: కాచిగూడ, చర్లపల్లి నుండి శ్రీకాకుళం వైపు సర్వీసులు

సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ – శ్రీకాకుళం రోడ్‌ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు, చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్‌ మధ్య నాలుగు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడి: 9 జవాన్ల మృతి

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌ జిల్లా అటవీ ప్రాంతంలో సోమవారం మావోయిస్టులు మందుపాతర పేల్చి 9 జవాన్లను హతమార్చగా, మరో 5 మంది గాయపడ్డారు. అంబోలి వంతెన వద్ద భద్రతా బలగాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ

యూనియన్ బ్యాంకు ఉచిత శిక్షణ: ఏసీలు, వాషింగ్ మెషీన్స్ రిపేర్!

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏలూరులో గ్రామీణ యువకుల కోసం Refrigerator మరియు Air Conditioning పై 30 రోజుల ఉచిత శిక్షణ 2025, జనవరి 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)